National
- Jan 09, 2021 , 01:17:18
31లోగా ఐఏఎస్లు స్థిరాస్తి వివరాలివ్వాలి

న్యూఢిల్లీ: తమ పేరుపై ఉన్న అన్ని స్థిరాస్తుల వివరాలను జనవరి 31లోగా సమర్పించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) ఐఏఎస్ అధికారులను ఆదేశించింది. వారసత్వంగా లేదా ఇటీవల కొనుగోలు చేసిన ఇండ్లు, స్థలాల వివరాలను సమర్పించాలని, కుటుంబ సభ్యుల పేరుపై కొనుగోళ్లు జరిపితే ఆ వివరాలను కూడా ఇవ్వాలని ఆదేశించింది. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
తాజావార్తలు
- హైదరాబాద్లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన
- రా రమ్మంటాయి..ఆనందాన్నిస్తాయి
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్కు బెదిరింపు కాల్స్..!
- అమెరికా అధ్యక్షుడు ఫాలో అవుతున్న ఆ ఏకైక సెలబ్రిటీ ఎవరో తెలుసా?
- బైడెన్కు ఆ "బిస్కెట్" ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- ఎస్బీఐ పీఓ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
MOST READ
TRENDING