National
- Dec 31, 2020 , 01:52:00
బీజేపీని వీడను: ఎంపీ వాసవ యూటర్న్

అహ్మదాబాద్: బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించిన ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మన్షుఖ్ వాసవ మాటమార్చారు. రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. సీఎం విజయ్ రూపానీతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.అనారోగ్య కారణాల వల్లే పార్టీని వీడాలని భావించానన్నారు. స్థానిక ప్రతినిధులు సహాయంగా ఉంటాననడంతో ఆలోచన మానుకొన్నానని చెప్పారు.
తాజావార్తలు
- అధికారంలోకి రాకముందే చైనా, పాక్లకు అమెరికా హెచ్చరికలు
- బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయం
- బైక్ను ఢీకొన్న కంటైనర్.. ఒకరు మృతి
- ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?
- యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్పై విప్ బాల్క సుమన్ సమీక్ష
MOST READ
TRENDING