రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలి: సుర్జేవాలా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరల్ కాలేజీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, సభ్యులు అందరూ కలిసి తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఆయన చెప్పారు. అయితే, తనతో సహా పార్టీలోని 99.9 శాతం మంది రాహుల్గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నట్లు సుర్జేవాలా తెలిపారు. కాగా, గత లోక్సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి సోనియాగాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అధికారంలోకి రాకముందే చైనా, పాక్లకు అమెరికా హెచ్చరికలు
- బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయం
- బైక్ను ఢీకొన్న కంటైనర్.. ఒకరు మృతి
- ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?
- యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్పై విప్ బాల్క సుమన్ సమీక్ష