ఎప్పుడు రద్దీగా ఉండే ముంబై మహానగరమది! ఇవాళ ఇలా నిర్మానుష్యంగా కనిపించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వీకెండ్లో లాక్డౌన్ విధించారు. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్ ఇలా నిర్మానుష్యంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా