National
- Dec 05, 2020 , 21:26:22
ఉగ్రస్థావరాన్ని ఛేదించిన పోలీసులు.. ఆయుధాలు స్వాధీనం

జమ్మూకశ్మీర్ : జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని పొలీసులు ఛేదించారు. ఆయుధాలను, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. షీర్పొరా, నింబల్ ప్రాంతాల మధ్య ఉగ్ర స్థావరాలు ఉన్నట్లు బారాముల్ల పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ దళాలతో కలిసి ఆ ప్రాంతంలో నాకాబంధీ నిర్వహించి ఉగ్రవాదులు రహస్య స్థావరాన్ని గుర్తించారు. అక్కడ రెండు యూబీజీఎల్ గ్రెనేడ్లు, ఓ చైనీస్ గ్రెనేడ్, భారీగా మందులు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రాధేశ్యామ్ యూనిట్కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
- పట్టు బిగిస్తున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్పై గ్రేటర్ వాసుల ఆసక్తి
MOST READ
TRENDING