న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో సౌరశక్తి రంగంలో అగ్రగామిగా ఎదిగిన భారతీయ సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గోవింద్ కాంత్ కరోనాతో మృతిచెందారు. ఢిల్లీలోని దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆయన కుటుంబ కారణాలతో ఏప్రిల్లో భారత్కు వచ్చారు.