National
- Dec 05, 2020 , 17:21:34
బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...

ముంబై: బంగారం ధరలు గత సెషన్లో స్వల్పంగా తగ్గాయి. అయితే రూ.49,000కు పైనే ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.200కు పైగా పెరిగింది. అంతకుముందు నాలుగు సెషన్లలో పసిడి పెరిగిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ వారంలో పసిడి రూ.1200 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోను 1850 డాలర్ల సమీపానికి చేరుకుంది. డాలర్ వ్యాల్యూ ఈ వారం క్షీణించడం, అమెరికా ఆర్థిక ప్యాకేజీపై అంచనాలు వంటి అంశాల వల్ల పసిడి ఎగిసిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
సమీపకాలంలో దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉండవచ్చునని భావిస్తున్నారు. రూ.48,000 నుండి రూ.50,250 మధ్య ఉండవచ్చునని అంటున్నారు. ఆగస్ట్ నెలలో 10 గ్రాముల పసిడి రూ.56,200 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో మరికొద్ది రోజులు 1900 డాలర్లకు దిగువనే ఉంటుందని అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 'సన్షైన్ మంత్ర' ఫాలో కండి: రకుల్
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
MOST READ
TRENDING