న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.61 పెరిగి రూ.46,472కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,411 వద్ద ముగిసింది. వెండి ధరలు సైతం గురువారం స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1,776 పెరిగి రూ.68,785కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.67,009 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,777 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.29 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఆక్సిజన్ జనరేటర్లుగా నైట్రోజన్ ప్లాంట్స్..! : ఐఐటీ బాంబే
కరోనా వైరస్కు ప్రధాని మోదీయే సూపర్ స్ప్రెడర్..!
ప్రధాని నరేంద్రమోదీతో ఆర్మీ చీఫ్ నరవానె భేటీ
నమ్మలేని నిజం: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భర్త..!
రష్యా నుంచి భారత్కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి