ఆస్పత్రి నిర్లక్ష్యం.. ఒకేరోజు నలుగురు పసికందులు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. షాదోల్ జల్లా ఆస్పత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్య వైఖరివల్ల కేవలం 24 గంటల వ్యవధిలోనే నలుగురు పసికందులు మృతిచెందారు. ఆస్పత్రి అథారిటీ నిరక్ష్య దోరణి తాము పసిబిడ్డలను కోల్పోవాల్సి వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. నిరక్ష్యంగా వ్యవహరించిన వారిపై మధ్యప్రదేశ్ సర్కారు కఠిన చర్యలు తీసుకోవాలిన వారు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, బాధితుల ఆరోపణలను ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ తోసిపుచ్చారు. పసికందుల మృతి విషయంలో తమ తప్పిదమేమీ లేదన్నారు. చిన్నారులందరినీ సీరియస్ కండిషన్లో ఇక్కడికి తీసుకొచ్చారని, అందుకే వారిలో కొందరు మరణించారని చెప్పారు.
Madhya Pradesh: Four infants died within 24 hours allegedly due to negligence by district hospital authority in Shahdol.
— ANI (@ANI) November 29, 2020
"There wasn't any negligence. All the babies were brought here in serious condition, one among them was referred to us," says Chief Medical Health Officer pic.twitter.com/LfoeQgxghg
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు