హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల జాతీ య టెన్నిస్ చాంపియన్గా నిలిచిన రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మికను బుధవారం హైదరాబాద్లో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రష్మికకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.