National
- Jan 02, 2021 , 14:56:35
పంజాబ్ సీఎంను చంపేస్తామంటూ పోస్టర్..

మొహాలీ: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ను చంపిన వారికి పది లక్షల డాలర్లు ఇస్తామని మొహాలీ వీధుల్లో ఓ పోస్టర్ పెట్టారు. ఆ పోస్టర్ను ఎవరు అంటించారో తెలియదు. కానీ గుర్తితెలియని వ్యక్తులపై మొహాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలో ఉన్న ఓ గైడ్ మ్యాప్పై పోస్టర్ను అంటించారని సిటీ ఎస్పీ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీలోని 504, 506, 120బీ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. పంజాబ్ డిఫేస్మెంట్ ప్రాపర్టీ ఆర్డినెన్స్ యాక్ట్ 1997లోని 3,4,5 సెక్షన్ల కింద కూడా కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, నిందితున్ని త్వరలో పట్టుకుంటామన్నారు. సీసీటీవీ ఫూటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
MOST READ
TRENDING