ముంబై: ప్రజలు కొవిడ్ నిబంధనలను సీరియస్గా పాటించకపోవడం వల్లనే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. జనం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉన్నదని, అదేగనుక జరిగితే లాక్డౌన్ లాంటి కఠిన నిబంధనలు అమలు చేయాల్సి రావచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి స్థితిగతులపై ఇవాళ సీనియర్ వైద్యాధికారులు, కొవిడ్ టాస్క్ఫోర్స్తో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జనం ఇలాగే కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పోతే లాక్డౌన్ లాంటి కఠిన నిబంధనల అవసరం తప్పకపోవచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇవికూడా చదవండి..
పెండ్లిళ్లకు 100 మందికి, చావులకు 50 మందికే అనుమతి..!
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
బీజేపీ మహిళా నేత ముఖంపై హానికర రంగులు చల్లిన దుండగులు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నది: ప్రధాని
దేశంలోని సామాజిక కార్యకర్తల కృషి ఎనలేనిది: ప్రధాని మోదీ
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
మిథాలీ రాజ్, పీవీ సింధుపై ప్రధాని ప్రశంసలు
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!