బరేలీ: ఉత్తరప్రదేశ్లో బీఎస్సీ మాజీ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ (61) అనారోగ్యంతో మృతిచెందారు. గత రెండేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యాహ్నం తన నివాసంలో కన్నుమూశారు. 2018లో అనారోగ్యం బారినపడ్డ వీరేంద్రసింగ్కు ఇంట్లోనే ఐసీయూ సెట్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఆయన భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరేంద్రసింగ్ 2007లో బరేలీ కంటోన్మెంట్ స్థానం నుంచి, 2012లో బిత్రి చైన్పూర్ స్థానం నుంచి బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భర్త పుట్టింటికి తీసుకెళ్లలేదని పసిబిడ్డను పొడిచి చంపిన మహిళ..!
రన్నింగ్ బస్సులోంచి వాంతులు.. లారీ ఢీకొట్టడంతో తెగిపోయిన బాలిక తల..!
ఓట్ల కోసం వరి నాటు వేస్తూ మంత్రి వినూత్న ప్రచారం..!
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
ఆ ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా కొత్త కేసులు: కేంద్రం
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !