న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్గా తేలింది. దాంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, స్వల్పంగా వ్యాధి లక్షణాలు ఉన్నాయని అనిల్ బైజాల్ తెలిపారు. అందువల్ల ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజులపాటు క్వారెంటైన్లో ఉండాలని కోరారు. ఢిల్లీ వైరస్ తీవ్రత తీవ్రంగా ఉన్నందున తాను మహమ్మారి బారి నుంచి కోలుకునే వరకు ఇంటి నుంచే విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
కరోనా సోకి బీహార్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ మృతి
కరోనా సోకి తీహార్ జైల్లో నలుగురు ఖైదీలు మృతి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్పత్రికి 57 మంది సభ్యుల నేవీ వైద్య బృందం
మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
ఆసిఫాబాద్లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం