National
- Dec 21, 2020 , 10:13:06
కశ్మీర్లో స్వల్ప భూకంపం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 8.33 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీనితీవ్రత 3.7గా నమోదయ్యిందని తెలిపింది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. లఢక్లో కూడా ఈనెల 3న భూమి కంపించింది. దీని తీవ్రత 3.5గా నమోదయ్యిందని ఎన్సీఎస్ వెల్లడించింది.
గత గురువారం రాజస్థాన్లో 4.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం రాత్రి 11.46 గంటలకు భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం రాజస్థాన్లో అల్వార్లో కేంద్రీకృతమై ఉన్నదని ఎన్సీఎస్ తెలిపింది.
తాజావార్తలు
- వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు
- అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
- వుయ్ షుడ్ నెవర్ వేస్ట్ గుడ్ క్రైసిస్: హీరో చైర్మన్
- ‘ఈడబ్ల్యూసీ’తో అగ్రవర్ణ పేదలకు న్యాయం : కేటీఆర్
- ఎనీ బుక్ @ ఇంటర్నెట్
- కార్పొరేట్కు దీటుగా నేత కార్మికులు ఎదగాలి
- గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
- ‘పల్లె ప్రగతి’తో సత్ఫలితాలు
- కొత్త హంగులతో కోట
- బడులు సిద్దం చేయాలి
MOST READ
TRENDING