National
- Dec 04, 2020 , 07:24:24
ఒడిశా, ఉత్తరాఖండ్లో భూకంపం

భువనేశ్వర్: ఒడిశా, ఉత్తరాఖండ్లో భూమి స్వల్పంగా కంపించింది. ఒడిశాలోని మయూర్భంజ్లో భూకంపం వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 2.13 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.9గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది.
అదేవిధంగా ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇవాళ తెల్లవారుజా మున 3.10 గంటలకు భూకంపం వచ్చిందని, దీని తీవ్రత 2.6గా నమోదయ్యిందని ఎన్సీఎస్ వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని, ఇంకా పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నదని తెలిపింది.
తాజావార్తలు
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్టాక్ స్టంట్
- 24న భారత్-చైనా తొమ్మిదో రౌండ్ చర్చలు
- బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ దాడి..!
- క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు !
MOST READ
TRENDING