National
- Jan 01, 2021 , 18:23:17
రాజ్నాథ్ను కలిసిన డీఆర్డీవో చీఫ్.. ఆకాశ్ క్షిపణి నమూనా బహూకరణ

న్యూఢిల్లీ: రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ను డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చీఫ్ జీ సతీష్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. డీఆర్డీవో 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారిద్దరూ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, రక్షణమంత్రిని కలిసిన సందర్భంగా ఆయనకు డీఆర్డీవో చీఫ్ సతీష్రెడ్డి ఆకాశ్ క్షిపణి వ్యవస్థ నమూనాను బహూకరించారు. ఇటీవలే ఆకాశ్ క్షిపణులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కీర్తిసురేశ్ ఏడేళ్ల కల నెరవేరింది..!
- చెన్నైలో క్వారంటైన్లో బెన్స్టోక్స్
- పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
- ఈరోజు మీకు, మాకు ఎంతో ప్రియమైన రోజు: స్కాట్ మోరిసన్
- ట్రాక్టర్ పరేడ్ : ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- సైకో కిల్లర్ రాములు అరెస్టు
- టీఎంసీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం
- పాత వాహనాలపై 'గ్రీన్ టాక్స్'
- ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా
- ఫ్లోరిడాలో ఆఫీసు తెరిచిన ట్రంప్
MOST READ
TRENDING