ఎంపీ జయా బచ్చన్
కోల్కతా: బెంగాలీలను బెదిరించి గెలిచిన వాళ్లెవరూ లేరని సీనియర్ నటి, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ వ్యాఖ్యానించారు. బెదిరింపులకు బెంగాలీలు ఎప్పుడూ తలవంచరంటూ బీజేపీని ఉద్దేశించి ఆమె ఈ విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం కోసం, ప్రజల హక్కుల కోసం సీఎం మమత ఒంటరి పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఆమె తల పగులగొట్టినా, కాలు విరగ్గొట్టినా, ఆమె గుండె ధైర్యాన్ని ఏమీ చేయలేకపోయారన్నారు.
మరిన్ని వార్తలు చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట