National
- Nov 24, 2020 , 00:50:42
కేసు కొట్టివేయండి

ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్ బాంబే హైకోర్టును సోమవారం ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా వివిధ మతాల మధ్య విద్వేషాన్ని సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై దేశద్రోహం తదితర కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. మరోవైపు, ముంబై పోలీసులు మూడోసారి సమన్లు జారీ చేసినా కూడా కంగనా, ఆమె సోదరి పోలీసుల ముందు విచారణకు హాజరుకాలేదు.
తాజావార్తలు
- కాఫీతో యాంగ్జైటీ పెరుగుతుందా..?
- తమిళ ప్రజలపై మోదీకి గౌరవం లేదు: రాహుల్గాంధీ
- క్యాపిటల్ హిల్కు జెట్లో వెళ్లింది.. ఇప్పుడు లీగల్ ఫీజుల కోసం వేడుకుంటోంది !
- మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- నేతాజీ జీవితం అందరికీ స్ఫూర్తి
- ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
- ‘లైంగిక దాడి బాధితులకు కోర్టు బాసట’
- చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు
- రిపబ్లిక్ డే గిఫ్ట్గా అక్షయ్ 'బచ్చన్ పాండే'
MOST READ
TRENDING