National
- Jan 28, 2021 , 11:14:17
VIDEOS
20 మంది రైతు సంఘాల ప్రతినిధులకు నోటీసులు

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కిసాన్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం విదితమే. దీంతో ఢిల్లీ పోలీసులు 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తాజాగా 20 మంది రైతు ప్రతినిధులకు నోటీసులు పంపారు. కిసాన్ ర్యాలీలో చోటు చేసుకున్న పరిణామాలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ రైతులను పోలీసులు ఆదేశించారు. నోటీసుల జాబితాలో యోగేంద్ర యాదవ్, బాల్దేవ్ సింగ్ సిర్సా, బల్బీర్ రాజేవాల్తో పాటు పలువురు ఉన్నారు. ఇక టిక్రి సరిహద్దు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసులకు అమిత్ షా పరామర్శ
కిసాన్ ర్యాలీలో గాయపడ్డ పోలీసులు ఢిల్లీలోని రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ పోలీసులను ఇవాళ ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి హోంమంత్రి తెలుసుకున్నారు.
తాజావార్తలు
- వ్యవసాయ చట్టాలపై నిరసన సెగ : అసెంబ్లీ వెలుపల ఆప్, ఎస్ఏడీ ఆందోళన
- పిడకలతో హవనం చేస్తే.. ఇంటిని 12 గంటలు శానిటైజ్ చేసినట్లే
- అసమాన ప్రతిభ మహిళల సొంతం: మంత్రి ఎర్రబెల్లి
- ప్రపంచ కుబేరుడిని వదిలి స్కూల్ టీచర్ను పెళ్లి చేసుకుంది!
- వనపర్తి జిల్లాలో విషాదం.. ఆర్మీ జవాన్ ఆత్మహత్య
- జాన్వీ టాలీవుడ్ డెబ్యూపై స్పందించిన బోని కపూర్
- శంషాబాద్లో భారీగా బంగారం పట్టివేత
- బకింగ్హామ్ ప్యాలెస్లో చచ్చిపోవాలని అనిపించేది: మేఘన్
- హై ఫిల్టర్ మాస్క్లో పార్లమెంట్కు వచ్చిన ఎంపీ నరేంద్ర
- మంత్రి సత్యవతి రాథోడ్కు కరోనా పాజిటివ్
MOST READ
TRENDING