National
- Jan 07, 2021 , 07:35:34
మంచుపై పడవ ప్రయాణం!

శ్రీనగర్: సాధారణంగా కశ్మీర్ అంటేనే ప్రకృతి అందాలకే పెట్టిందిపేరు. చుట్టూ మంచుతో కప్పిన కొండలు.. వాటిపై సూర్యుడి లేలేత కిరణాలు. చూపరులను ఇట్టే కట్టిపడేసే ఇలాంటి దృష్యాలు కశ్మీర్లో సర్వసాధారణం. ఎప్పుడూ చల్లగా ఉండే కశ్మీరంలో చలికాలంలో వాతావరణం ఎలా ఉంటుంది.. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయి ఎక్కడ చూసినా మంచు గుట్టలే కనిపిస్తాయి. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా విపరీతంగా మంచుకురుస్తున్నది. దీంతో సుప్రసిద్ధ దాల్ సరస్సు పాక్షికంగా గడ్డకట్టుకుపోయింది. దీంతో పడవలను మరో ఒడ్డుకు తీసుకెళ్లడానికి వాటిని నడిపేవాళ్లు ఇలా శ్రమిస్తున్నారు. అయితే పర్యాటకులు మాత్రం మైరచిపోతున్నారు.
తాజావార్తలు
- ఏదైనా జరిగితే మీదే బాధ్యత: సజ్జల
- మన ప్రజాస్వామ్యం ఎంతో శక్తివంతం: వెంకయ్య
- కశ్మీర్లో అల్లర్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర బహిర్గతం
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : ఎస్ఈసీ
- గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన బిగ్బాస్ ఫేమ్ మోనాల్
- బ్యాట్తో అలరించిన మంత్రి ఎర్రబెల్లి..!
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు
- రైతులకు మెరుగైన ఆఫర్ ఇచ్చాం : వ్యవసాయ మంత్రి
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం
MOST READ
TRENDING