National
- Dec 17, 2020 , 15:55:16
ఉగ్రవాదుల దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్కు గాయాలు

శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో గురువారం ఉదయం ఉగ్రవాదులు సైనికులే లక్ష్యంగా గ్రెనేడ్లతో దాడి చేశారు. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్కు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్ను సీఆర్పీఎఫ్ 40వ బెటాలియన్కు చెందిన పాటిల్ పద్మాకర్గా ఉన్నతాధికారులు గుర్తించారు. చికిత్స నిమిత్తం జవాన్ను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జవాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
- గౌడ సంఘాల నాయకులకు జీఓ కాపీ అందించిన మంత్రి
- రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు
- ఆస్పత్రి నుంచి కమల్హాసన్ డిశ్చార్జ్
- 12 రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ కేసులు..
- కుమారుడ్ని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్న తల్లికి బెయిల్
- ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నిక
- ఐఫోన్ 13 సిరీస్లో హాట్ ఫీచర్స్
- ఈ టెక్నాలజీ నాశనం...!
- ఓడ్ కులస్తుల క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి అల్లోల
- ఐపీఎల్-2021 వేలం వాయిదా!
MOST READ
TRENDING