హైదరాబాద్ : విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామా రావు, తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ గుప్తా మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే నూతన వీసీలుగా నియమితులైన సందర్భంగా వారు గురువారం మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తూ తెలంగాణలోని విశ్వ విద్యాలయాలను మరింత ఉన్నతి స్థితికి తీసుకెళ్లాలన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం