తిరుమల,జులై 6:తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు మాజీ సభ్యులు నారాయణం నాగేశ్వరరావు కోడలు అర్చిత బర్డ్ ట్రస్టుకు రూ 10 లక్షలు విరాళం ఇచ్చారు. తిరుమల అదనపు ఈవో బంగ్లాలో దాత ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు.