రంగారెడ్డి : రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని బైక్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ఇంద్ర నగర్ (దొడ్డి ) వద్ద చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి