న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కరోనా నకిటీ టీకాలపై రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వ్యాక్సినేషన్లో భాగంగా ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాల్లో ఏవి అసలైనవి? ఏవి నకిలీవి? అన్నది గుర్తించడానికి మార్గదర్శకాలు జారీచేసింది. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ టీకాలు వినియోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. భారత్లోనూ నకిలీ కొవిషీల్డ్ టీకాలు ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీకా తయారీదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొవిషీల్డ్
కొవాగ్జిన్
స్పుత్నిక్ వీ