National
- Dec 21, 2020 , 03:00:19
శునకాలకు శ్మశానవాటిక

న్యూఢిల్లీ: విశ్వాసానికి మారుపేరుగా భావించే శునకాల కోసం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) అధికారులు తొలిసారిగా శ్మశానవాటికను సిద్ధం చేశారు. నగరంలోని ద్వారక ప్రాంతంలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మరణించిన శునకాలకు పురోహితులతో అంతిమ సంస్కారాలు జరుపుతామని, చితా భస్మాన్ని 15 రోజులపాటు నిల్వ ఉంచుతామని వెల్లడించారు.
తాజావార్తలు
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్
- ఆదిపురుష్పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్
MOST READ
TRENDING