National
- Jan 23, 2021 , 01:18:00
VIDEOS
కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: బ్రిటన్కు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ ఎనలిటికా, అదే దేశానికి చెందిన గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జీఎస్ఆర్) కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ రెండు సంస్థలు నేరపూరిత కుట్రకు పాల్పడ్డాయని, ఐటీ చట్టాలను ఉల్లంఘించాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నది. చట్టవిరుద్ధంగా 5.62 లక్షల మంది భారతీయుల ఫేస్బుక్ ఖాతాల్లోని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తద్వారా 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి కేంబ్రిడ్జ్ ఎనలిటికా సంస్థ ప్రయత్నించిందని ఆరోపించింది.
తాజావార్తలు
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్
MOST READ
TRENDING