ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అసోంలోని గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తుండగా.. ఆయనకు మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండగా.. �
లక్నో: ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆమెను ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. అయితే నాలుగేళ్ల కుమారుడి వాంగ్మూలంతో అసలు నిజం బయటపడింది. దీంతో పో
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజిందర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి దుర్గేష్ పాఠక్ విజయం సాధించారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై 11,000కుపైగా ఓట్ల మెజార్ట�
ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించడాన్ని మహారాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తప్పుపట్టారు. పారిపోయిన తిరుగుబాటుదారులకు కాకుండా కశ్మీర
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు బద్రీనాథ్ హైవేపై పడిపోయాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన్ని మూసివేశామని, పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని
లక్నో: పక్షి ఢీ కొనడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ వారణాసికి శన�
ముంబై : ఏక్నాథ్ షిండే సహా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసోంలో గౌహతిలోని ఓ స్టార్ హోటల్లో క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై శివసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుమార్లు బుజ్జగింపు ప్రయత�
బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కూలీలలో వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బెలగావిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ఈ ఘటనలో తొమ్మిది మంది �
Maharashtra Political Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు అసోంలోని గౌహతిలో శివసేన రెబల్స్ నేత ఏక్నాథ్ షిండే.. ఆయన మద్దతుదారులు ఉద్ధవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విపుతున్నారు. మరో వైపు శి
Corona | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Rashmi Thackeray | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. అధికర శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించి�
దేశవ్యాప్తంగా పలు చోట్ల యాపిల్ ఐఫోన్లకు చార్జింగ్ పూర్తిగా కావట్లేదు. 80 శాతం వరకు మాత్రమే చార్జింగ్ అవుతున్నది. ఇందుకు దేశంలో అధిక ఉష్ణోగ్రతలే కారణమని నిపుణులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో చార్జింగ�