జైసల్మేర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెందిన జవాన్లు యోగాసనాలు వేశారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి రాజస్థాన్లోని ఓ ఔట్పోస్ట్ వద్ద వారు యోగా డే జరుపుకున్నారు. జవాన్ల యోగాసనాలకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.