న్యూఢిల్లీ, జూన్ 10: బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785 కోట్లు విరాళాలు అందాయి. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలను సమర్పించింది. కాంగ్రెస్కు రూ. 139 కోట్లు విరాళాలు అందాయి. సీపీఎంకు రూ.19 కోట్లు, సీపీఐకి రూ.1.3 కోట్లు, టీఎంసీకి రూ.8 కోట్లు వచ్చాయి.