కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని సీఎం కేసీఆర్ విడుదల చేశారు. మండుటెండలతో ఎండిపోతున్న తమ భూములను తడిపేందుకు హల్దీవాగు లోకి పరుగెత్తుకుంటూ వస్తున్న గోదావరి జలాలను చూసి రైతన్నలు ఎంతగానో మురిసిపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మల్లన్నా.. మొక్కులు అందుకో..
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..