National
- Dec 20, 2020 , 01:38:29
అయోధ్య మసీదు డిజైన్ ఇదే

లక్నో: అయోధ్య శివారులోని ధన్నీపూర్ గ్రామం లో నిర్మించనున్న మసీదు డిజైన్తో పాటు అదే ఆవరణలో నిర్మించే దవాఖాన డిజైన్ను శనివారం ఆవిష్కరించారు. మసీదును గుడ్డు ఆకారంలో నిర్మిస్తారు. సౌర విద్యుత్తు ఏర్పాటు చేస్తారు. ఏకకాలంలో 2,000 మంది నమాజు చేయవచ్చు. మరోవైపు, 200 పడకల ఐదు అంతస్తుల దవాఖానా, సర్వమత భోజనశాల, అత్యాధునిక లైబ్రరీని కూడా నిర్మించనున్నారు.
తాజావార్తలు
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
- తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్లో చిక్కిన దొంగలు
- ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ
- వరుణ్ ధావన్- నటాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
MOST READ
TRENDING