కనుచూపు మేర నీల వర్ణాన్ని పరిచిన ఈ పుష్పాలకు నీలకురింజిని అని పేరు. 12 ఏండ్లకు ఒకసారి మాత్రమే పూస్తాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా మందల్పట్టి కొండల్లోనిది ఈ అపురూప దృశ్యం. వీటిని చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.