న్యూఢిల్లీ: జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) కొత్త చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది డిసెంబర్లో జస్టిస్ హెచ్ఎల్ దత్తు పదవీ విరమణ చేసినప్పటి నుంచి కమిషన్ చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. అరుణ్ మిశ్రా 2014 నుంచి 2020 సెప్టెంబర్ 2020 వరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.