న్యూఢిల్లీ: మంచు తుఫానులో చిక్కుకున్న 450 మందికి పైగా పర్యాటకులను ప్రాణాలకు తెగించి భారత సైన్యం రక్షించింది. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ మేరకు గురువారం రక్షణాధికారులు వెల్లడించారు. చైనా సరిహద్దుల్లోని ఉత్తర సిక్కింవైపునకు వెళ్తున్న 450 మంది ప్రయాణికులతో నిండిన 120 వాహనాలు యోంగ్డీ వద్ద మంచు తుఫానులో చిక్కుకున్నాయని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ పీ ఖోంగ్సై తెలిపారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే పర్యాటకులను రక్షించారన్నారు.
ఇవి కూడా చదవండి..
థర్మల్ పవర్ ప్లాంట్లకు కొత్త నిబంధనలు
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. బాధితురాలు ఆత్మహత్య
అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు
స్పీడ్ ఎక్కువ.. డేంజర్ తక్కువ!