న్యూఢిల్లీ, మార్చి 28: భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరుగనున్నది. త్వరలో మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరనున్నాయి. ఇప్పటికే వాయుసేనకు 11 రాఫెల్ విమానాలు అందగా కొత్తవాటి రాకతో మొత్తం 21 అవుతాయి. ‘మూడు రాఫెల్ విమానాలు మూడు రోజుల్లో ఫ్రాన్స్ నుంచి రానున్నాయి. వచ్చే నెలలో మరో 7 వస్తాయి’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తం 36 విమానాలను భారత్ కొనుగోలు చేస్తున్నది.
ఇవీ కూడా చదవండి
భారత్లో సూపర్బగ్ గుర్తింపు.. మరో మహమ్మారి ప్రబలే అవకాశముందని హెచ్చరిక
అద్భుత ఫీచర్లతో రెడ్మీ స్మార్ట్ టీవీలు..ధరలు ఇవే!
లైంగిక భాగస్వామికి చప్పట్లతో సంకేతం.. సీల్స్పై అధ్యయనంలో వెల్లడి!