ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఏఆర్ మురుగదాస్ ఒకరు. బలమైన కథాంశంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోయే సినిమాలు చేస్తుంటాడు. ఈ క్రేజీ డైరెక్టర్ పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సారి నిర్మాతగా మారి, ఓం ప్రకాశ్ భట్తో కలిసి 1947 టైటిల్తో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. పోన్ కుమరన్ డైరెక్ట్ చేయబోతున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న 2021లో సెట్స్ పైకి వెళ్లనుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరెవరనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. గతేడాది రజినీకాంత్తో దర్బార్ సినిమా చేశాడు మురుగదాస్. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ సారి నిర్మాతగా ఎలాంటి సినిమాను అందిస్తాడో ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఫెస్టివల్ లుక్లో సాయిపల్లవి..న్యూ పోస్టర్
టక్జగదీష్ స్లాట్ బుక్ చేసిన తేజ..!
బాక్సింగ్ రింగ్లోకి వరుణ్తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్