భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని పినపాక, మణుగూరు మండలాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న (4×270) 1080 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ పవర్ప్లాంట్ నిర్మాణంతో జీవనాధారమైన భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అందించింది. ఈ ప్లాంట్ నిర్మాణంతో భూములు కోల్పోయిన 346 మంది భూ నిర్వాసితులు ఉద్యోగం ఆవకాశం కల్పించాలని కోరుతూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మద్యం డోర్ డెలివరీ చేస్తానంటూ మోసం
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర