National
- Jan 26, 2021 , 13:31:48
VIDEOS
అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డేనాడే రైతుల కిసాన్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ముందుగా చెప్పిన సమయం, దారుల్లో కాకుండా ముందుగానే ర్యాలీ మొదలుపెట్టి సెంట్రల్ ఢిల్లీలోకి రావడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఈ సందర్భంగా కొందరు నిహంగ్ ఆందోళనకారులు తమ దగ్గర ఉన్న ఖడ్గాలను పోలీసులపై దుయ్యడం గమనార్హం. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఢిల్లీలోకి అక్షర్ధామ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇక మరోవైపు ఇద్దరు రైతులు ట్రాక్టర్తో స్టంట్లు చేస్తుండగా అది బోల్తా పడింది. నిజానికి ఉదయం 11 గంటలకు కిసాన్ ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఉదయం 8 గంటల నుంచే వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
తాజావార్తలు
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్
MOST READ
TRENDING