National
- Jan 09, 2021 , 12:54:04
దేశంలో 90కి చేరిన యూకే కొవిడ్ కేసులు!

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ న్యూ స్ట్రెయిన్ విస్తరణ కొనసాగుతున్నది. యూకే నుంచి దేశంలోకి ప్రవేశించిన ఈ కొత్త రకం వైరస్ క్రమం తప్పకుండా పుంజుకుంటున్నది. శుక్రవారం ఉదయానికి 82గా ఉన్న న్యూ స్ట్రెయిన్ పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయానికి 90కి చేరింది. అంటే గత 24 గంటల్లో దేశంలో మరో 8 మందిలో కొవిడ్ న్యూ స్ట్రెయిన్ బయటపడింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఇదిలావుంటే ఒకవైపు యూకేలో కొత్తరకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంటే.. కేంద్రం భారత్-యూకే మధ్య విమానాల రాకపోకలను నిలిపివేసినట్లే నిలిపేసి మళ్లీ పునఃప్రారంభించడం ఆందోళన కలిగిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బిగ్బీ వీడియోపై గీతా గోపీనాథ్ స్పందన
- బెల్లో టెక్నీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
- అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
- గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !
- ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్ కల్యాణ్
- 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదిక పనులు ప్రారంభం
- మేలో కాంగ్రెస్ ప్లీనరీ.. అప్పుడే కొత్త అధ్యక్షుడి ఎన్నిక
- బెంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జి రాజీనామా
- మా సెర్చ్ ఇంజిన్ను ఆపేస్తాం.. గూగుల్ హెచ్చరిక
- డార్క్ వెబ్లో కీలక డేటా
MOST READ
TRENDING