National
- Nov 29, 2020 , 14:52:10
70.97 శాతం మరణాలు 8 రాష్ట్రాల నుంచే..!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం తక్కువగానే ఉన్నా, ఉత్తరాది రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా ఉత్తరాదిలోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 496 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అందులో కేవలం 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. అంటే కొత్తగా నమోదైన 496 కరోనా మరణాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, హర్యానా, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ల నుంచే 70.97 శాతం ఉన్నాయి.
తాజావార్తలు
- స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
- జమ్ముకశ్మీర్లో హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు
- టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వచ్చేసింది!
- వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
- బ్రెజిల్కు టీకాలు.. భారత్ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్వో
- ఇసుకను వేడిచేస్తే బంగారం.. రూ.50 లక్షలమేర మోసం
- నేతాజీ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలి : వెంకయ్యనాయుడు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
MOST READ
TRENDING