తాష్కెంట్: 87వ నిమిషంలో ఫ్రీకిక్ సాయంతో ఉజ్బెకిస్థాన్ ఏకైక గోల్ చేయడంతో భారత మహిళల ఫుట్బాల్ జట్టు ఓటమి పాలైంది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి ఫ్రెండ్లీ మ్యాచ్లో టీమ్ఇండియా 0-1తో ఉజ్బెక్ చేతిలో ఓడింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా గోల్ నమోదు కాలేదు. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా వచ్చిన ఫ్రీకిక్ను ఉజ్బెక్ ప్లేయర్ మఫ్తునా షొయిమోవా వినియోగించుకొని గోల్ చేసింది.
మరిన్ని వార్తలు చదవండి..
బీసీసీఐ ఏసీయూ చీఫ్గా మాజీ డీజీపీ