ప్రశాంత్ నీల్..ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరు. కేజీఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ తో కూడా సినిమాను లైన్ లో పెట్టాడు. దీంతోపాటు పలువురు నటులతో కొత్త సినిమాలపై చర్చలు కూడా జరుపుతున్నాడని టాక్.
అయితే ఇపుడు టాలీవుడ్ సర్కిల్లో క్రేజీ అప్డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్తో చర్చలు కొనసాగిస్తున్న వారి జాబితాలో రాంచరణ్ కూడా ఉన్నాడని ఓ న్యూస్ లైమ్ లైట్ లోకి వచ్చింది. రాంచరణ్ కేజీఎఫ్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశాలున్నాయని, శంకర్ తో చేస్తున్న మూవీ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్టు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని ఫిలినగర్ సర్కిల్లో జోరుగా టాక్ నడుస్తోంది. మరి రాంచరణ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ తెరరూపం దాలుస్తుందా..? లేదా చూడాలి.
ఇవి కూడా చదవండి..
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
చిరు వాయిస్ ఓవర్తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్