హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడంపై ఎస్సెస్సీ బోర్డు కసరత్తు చేసున్నది. గతేడాది కూడా ఎస్సెస్సీ పరీక్షలను రద్దుచేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) ఆధారం గా గ్రేడింగ్ ఇచ్చారు. ఈ ఏడాదీ అలానే ఇవ్వనున్నారు. దీనిపై వారంలో నిర్ణయం వెలువడనుందని సమాచారం.
గ్రేడ్ (జీపీఏ) సబ్జెక్టుల్లో హిందీలో
A1 (10) 18-20 18-20
A2 (9) 16-17 16-17
B1 (8) 14-15 14-15
B2 (7) 12-13 11-13
C1 (6) 10- 11 09-10
C2 (5) 08-09 07-08
D1 (4) 07 04 -06
D2 (0-3) 06 00 -03