National
- Jan 23, 2021 , 00:55:40
VIDEOS
మూడు దుర్ఘటనల్లో 18మంది మృతి

బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో భారీ పేలుడు సంభవించి ఆరుగురు మరణించారు. ఈ దుర్ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఒక కంకర తయారీ యూనిట్కు ఓ లారీలో పేలుడు పదార్థాలను (జిలెటిన్ స్టిక్స్) తీసుకెళ్తుండగా అవి ఒక్కసారిగా పేలి ప్రమాదం జరిగింది. మరోవైపు మేఘాలయలో ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. జార్ఖండ్లో మైకా గని కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు.
తాజావార్తలు
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్లో కనిపించిన యూఎఫ్వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు
- సీఆర్పీఎఫ్ జవాన్లకు సైనిక హెలికాప్టర్ సదుపాయం
- ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలి..
- 4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల
- తుపాన్ను ఢీకొట్టిన బస్సు..9 మంది మహిళలకు గాయాలు
MOST READ
TRENDING