National
- Dec 06, 2020 , 10:29:11
అపార్ట్మెంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. 20 మందికి గాయాలు

ముంబై: ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలో అత్యంత రద్దీగా ఉండే లాల్బాగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 20 మంది గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లు, రెండు భారీ ట్యాంకర్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లో మంటలు చెరేగాయని, దానివల్ల గ్యాస్ సిలిండర్ పేలిందని అగ్నిమాక అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం ఉదయం 7.30 గంటలకు జరిగిందని, 30 నిమిషాలుగా మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
- ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- కేటీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- మోదీ పగిడీ.. ఇదీ ప్రత్యేకత
- నమస్తే తెలంగాణ ఆఫీసులో గణతంత్ర వేడుకలు
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి
- 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చిరు
- మీ 'టిప్' కో దండం సారూ...!
- ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- బారికేడ్లను బ్రేక్ చేసిన అన్నదాతలు.. వీడియో
- 'రిపబ్లిక్ డే' ఎలా మొదలైంది ?
MOST READ
TRENDING