హైదరాబాద్: సుమారు 12,638 వజ్రాలు కలిగి ఉన్న ఓ రింగు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. పువ్వు ఆకారంలో ఉన్న ఆ రింగును 'ద మారీగోల్డ్-ద రింగ్ ఆఫ్ ప్రాస్పరిటీ'గా పిలుస్తున్నారు. ఆ రింగు బరువు సుమారు 165 గ్రామలు ఉన్నది. 25 ఏళ్ల హర్సిత్ బన్సాల్ ఈ రింగును డిజైన్ చేశారు. ఆ రింగును తయారు చేయడం తన డ్రీమ్ ప్రాజెక్టు అని అతను తెలిపాడు. ఇలాంటి వజ్రాల రింగు తయారు చేయాలని రెండేళ్ల క్రితం ఐడియా వచ్చిందన్నాడు. కనీసం పదివేల డైమండ్లతో రింగ్ డిజైన్ చేయాలనుకున్నట్లు బన్సాల్ తెలిపాడు. ఎనిమిది వరుసల్లో చాలా ప్రత్యేకమైన శైలిలో రింగ్ను డిజైన్ చేశారు. కానీ రింగును అమ్మేందుకు తనకు ఇష్టంలేదన్నాడు.
తాజావార్తలు
- నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- గంగా జలానికి తరలివెళ్లిన మెస్రం గిరిజనులు
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- సీరం ఇన్స్టిట్యూట్ అగ్నిప్రమాదంలో.. ఐదుగురు మృతి
- వర్క్ ఫ్రం హోం.. సైకిళ్లపై ముంబై టు కన్యాకుమారి
- నగర పోలీసుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్
- కోవిడ్ వ్యాక్సిన్ : ఆధార్ కీలకం
- నూరుశాతం గొర్రెల యూనిట్ల పంపిణీ
- రూ.190లకే లాపీ: అడ్డంగా బుక్కయిన అమెజాన్
ట్రెండింగ్
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ట్రైలర్ రివ్యూ
- 'నువ్వొదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే'...ఇంట్రెస్టింగ్గా ట్రైలర్
- చిరంజీవి ఆ రీమేక్ ను పక్కన పెట్టాడా..?
- సమంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్టనుందా..?
- ట్రాక్పైకి సల్మాన్ఖాన్ 'టైగర్ 3'..!
- యాంకర్ ప్రదీప్ కు గీతాఆర్ట్స్,యూవీ క్రియేషన్స్ సపోర్టు
- నితిన్ కోసం రణ్వీర్సింగ్ మేకప్ ఆర్టిస్ట్..!
- స్టార్ హీరో చిత్రంలో ' గ్యాంగ్ లీడర్' హీరోయిన్..!
- ఎత్తు పెరిగేందుకు సర్జరీ.. ఖర్చు ఎంతో తెలుసా?