Narayanpet
- Feb 14, 2021 , 00:56:54
VIDEOS
ఎన్నికల కోడ్ పాటించాలి

నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 13 : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కోడ్ పాటించాల ని జిల్లా సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. వచ్చే నెలలో జరుగనున్న హైదరాబాద్, రం గారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలపై శనివారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. సమావేశంలో బీజేపీ నాయకుడు నందూనామాజీ, టీఆర్ఎస్ నాయకులు శివరాంరెడ్డి, రాఘవరెడ్డి, విద్యాసాగర్, టీడీపీ నాయకుడు వినయ్మిత్ర యాదవ్, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- దీదీకి నడ్డా కౌంటర్ : అధికారంలోకి రాగానే రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు
- మీ మాజీ సీఎం చెప్పులు మోయడంలో నిపుణుడు..
- రాహుల్.. మీకు మత్స్యశాఖ ఉన్న విషయం కూడా తెలియదా?
- 15 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత
- ఉప్పెన దర్శకుడి రెండో సినిమా హీరో ఎవరో తెలుసా?
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కల్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
MOST READ
TRENDING