Narayanpet
- Feb 05, 2021 , 00:31:37
VIDEOS
జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదాం

- నారాయణపేట కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 4 : అధికారులందరూ సమన్వయం తో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదామని నారా యణపేట కలెక్టర్ హరిచందన అన్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో కూడా అధికారులందరూ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జిల్లాకు మంచి పేరు తీసుకురావడానికి కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్డీవో కాళిందిని, ఏవో ఖలీద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్హోల్లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్షా
- గల్ఫ్ ఏజెంట్పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
MOST READ
TRENDING